గ్రామ వార్డ్ సచివాలయంలో బదిలీలలో విజన్ 2047 లో పనిచేస్తున్న 1100 ఉద్యోగులుకు మినహాయింపు
Vision Action Plan Units లో పనిచేస్తున్న వారికీ మాత్రమే
ఏపీలోని ఈ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల
నుంచి మినహాయింపు
అమరావతి :
ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ ఉద్యోగులను బదిలీ చేయకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణాంధ్ర-2047 విజన్లో భాగంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి కార్యాచరణ ప్రణాళికలను తయారు చేస్తున్నారు.
ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు.
వీరిని బదిలీ చేస్తే పనులు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Post a Comment